ఆకలితో అలమటిస్తున్న...  సాధువుల ఆకలి తిర్చన పాడేరు MLA దంపతులు

మన పాడేరు ఎమ్మెల్యే శ్రీమతి భాగ్యలక్ష్మి..ఆమె భర్త డాక్టర్ నరసింగరావు .. ఆకలితో అలమటిస్తున్న...  సాధువుల ఆకలి తిర్చారు.  



లాక్ డవ్న్ కారణంగా    ఉదయం నుంచి ఆకలి తో వున్న సాధువుల ఆకలి బాధలు తెలుసుకున్న వారు నైట్ 8 గంటలకు వంట చేసి...గోపాల్ తో వారు వున్న  చోటుకు ఫుడ్ పంపి కడుపు నిండా భోజనం పెట్టిన అన్న దాతలు... అనిపించుకున్నారు.  పంచ వర్శ పరవన్నం పెట్టక పోయిన ఆ క్షణం లో ఆకలి తీర్చిన ఎమ్మెల్యే దంపతులును...పలువురు ప్రశంశిస్తున్నారు