విశాఖ మన్యం పాడేరు లో సాధువులకు మరియు 200 మందికి ఆకలి తీర్చిన ఉపాధ్యాయులు

 


విశాఖ మన్యంలో పాడేరు  దేవాలయ  ప్రాంగణంలో ఉన్నా సాధువులకు,  


 (సిటీ ట్రెండ్ న్యూస్ -మన పాడేరు )



మరియు ఏరియా హాస్పటల్ పాడేరులో ఉన్నా వారికి  ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం 200 మందికి అందించారు.


ఈ కార్యక్రమంలో పాడేరు శ్రీకృష్ణాపురం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉబ్భెటిరామకోటేశ్వరరావు మరియు  ఆంజనేయులు,బాబురావు, వెంకటరత్నం,పాల్గొన్నారు.