కంటైన్ మెంట్ జోన్లుగా గుర్తించిన పాడేరు
సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్లు,
ప్రజలెవరూ బయటకు రావద్దని. మియా ఏరియాలనుమీకు ఏం కావాలో మీ ఏరియా వాలంటీర్లకు ఫోన్ చేసి ఆర్డర్ చేస్తే మీ ఇంటికే వాలంటీర్లు తీసుకువసస్తారు అని జిల్లా కలేక్టరు తెలిపారు.
సీతమ్మ ధార తాసిల్దారు మంజువాణి, కమిషనర్ సింహాచలం
డి.ఎమ్.హెచ్.ఓ మురళి మోహన్, సి.ఎమ్.ఓ శాస్త్రి, వాలంటీర్లు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.