పసుపులేటి ఉషా కిరణ్ చేయూత44 వ వార్డ్ అబీద్ నగర్  లో పారిశుధ్య కార్మికులకు మరియు భవన నిర్మాణ కార్మికులకు

జనసేన పార్టీ ఉత్తర నియోజకవర్గ ఇంచార్జి శ్రీ పసుపులేటి ఉషా కిరణ్ చేయూతతో


సిటీ ట్రెండ్ న్యూస్ visakapatanam reporter:B.SANTOSH KUMAR 


44 వ వార్డ్ అబీద్ నగర్  లో పారిశుధ్య కార్మికులకు మరియు భవన నిర్మాణ కార్మికులకు ఆహార పొట్లాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు  బొడ్డేటి కృష్ణ రామరాజు , పడాల పరమేశ్వర రావు  , ముద్దంశెట్టి భాస్కర్, మణి  పాల్గొన్నారు.