విశాఖలోకరోనా మహమ్మారిపై పోలీసుల వినూత్న ప్రచారం.
 

 విశాఖలోకరోనా మహమ్మారిపై పోలీసుల వినూత్న ప్రచారం.

 

  వేపగుంట రోడ్డు పై ఆకర్షిస్తున్న పెయింటింగ్.

 

 

 

   రిపోర్టర్: B.SANTOSH KUMAR 

 విశాఖపట్నం (సిటీ ట్రెండ్ )

 

కరోనా మహమ్మారి పై ప్రజలు కు అవగాహన కల్పించేందుకు పోలీసులు వినూత్న రీతిలో ప్రచారం మొదలు పెట్టారు. నిన్న విజయనగరం లో విచిత్ర వేష దార ణతో రోడ్లపై కి వచ్చిన వారి కి సూచనలు చేశారు. యమ ధర్మరాజు రక్షక బటుడుతో బొలేరో వాహనం లొ తిరిగారు. ఈ రోజు వేపగుంట ట్రాఫిక్ పోలీస్ లు ముందడుగు వేసి ప్రత్యేకంగా ఆకర్షణ గా ఉండేలా  మీ రక్షణే మా బాధ్యత అంటూ రోడ్డు పై  పెయింటింగ్ వేయడం విశేషం. ఆ మార్గం లో వచ్చి పోయేవారని ఈ పోలీస్ పెయింటింగ్ ఎంత గానో ఆకట్టుకుంటుంది. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గల పెందుర్తి పోలీస్ స్టేషన్ వేపగుంట జంక్షన్ లో ట్రాఫిక్ పోలీసులు కరోనా మహమ్మారిని అరికట్టడానికి అందరూ ఇంట్లోనే ఉండాలంటే నినాదాలు చేస్తూ ఏర్పాటుచేసిన పెయింగ్ అందరినీ ఆకట్టుకుంటోంది ప్రతి ఒక్కరు పోలీసులు విజ్ఞప్తి నీ పాటించి అందరూ ఇంట్లో ఉండాలి అని పోలీసు అధికారులు కోరుతున్నారు