జీ మడుగుల ప్రత్యేక అధికారి కాఫీ AD రాధాకృష్ణ డిఆర్ డిపో తనిఖీలు నిర్వహించారు

ఈ రోజు జీ మడుగుల (మండలం)K కొడాపల్లి DR డిపో లో జీ మడుగుల ప్రత్యేక అధికారి కాఫీ AD రాధాకృష్ణ డిఆర్ డిపో తనిఖీలు నిర్వహించారు


,ప్రజలకు నాయ్యమైన సరుకులు సరఫరా చేయాలని,ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ ఉచితంగా బియ్యం శనగపప్పు పంపిణీ చేయాలని కోరారు,ఈ కార్యక్రమంలో సెల్స్ మెన్ నిరీక్షణరావు,గ్రామ సచివాలయం సిబ్బంది పలసి సుబ్రహ్మణ్యం,వాలటర్ మహెష్ శ్యామల,నీల వేణి పాల్గొన్నారు.