సోమవారం ఉదయం శ్రీమతి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మిని కలిసిన సెంట్రల్ గిరిజన జెఎసి బృందం
(సిటీ ట్రెండ్ న్యూస్ -మన పాడేరు )
G.oNo3రద్దుచేస్తుా సుఫ్రింకోర్టు ఇచ్చిన తీర్పును గిరిజనసలహామండలిలో చర్చించి ప్రభుత్వంతరపున రివ్యూ ఫిటిషన్ వేయాలని పాడేరు శాసనసభ్యురాలిని కలిసి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి అని కోరారు సెంట్రల్JAC బృందం