ఈ మహమ్మారి కరోనా విపత్తు సమయం లో అలుపెరుగని పోరాటం చేస్తున్న వారిలో ఒకరిగా,
(సిటీ ట్రెండ్ న్యూస్ విశాఖపట్నం) reporter B.SANTOSH KUMAR
మండుటెండను సైతం లెక్క చేయకుండా, గవెర్నమెంట్ ఇచ్చే సహాయాన్ని సమాచారాన్ని గడప గడపకు గడపవద్దకే తీసుకువెళుతున్న... వార్డ్ వాలంటీర్, గ్రామ వాలంటీర్ అక్కాచెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు అభినందనలు తెలుపుతూ ఈ రోజు YSRCP సీనియర్ నాయకులు యడ్ల. శ్రీనివాస రెడ్డి గొడుగులు, హెల్త్ డ్రింక్స్ పంపడం జరిగింది. ఈ కార్యక్రమం లో బోర. పరదేశి రెడ్డి, రేబాక శ్రీను, నంబరి మహేష్, స్టూడియో మహేష్ తదితరులు పాల్గున్నారు.
(సిటీ ట్రెండ్ reporter)
ఈ సందర్బంగా మనం ఒక విషయం తెలుసుకోవాలి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా (కుటికుప్పల గొడుగు సిద్దాంతాన్ని పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు)ప్రవేశపెట్టడం జరిగింది ... ఇప్పుడు పలువురు నాయకులు ఆ సిద్దాంతాన్ని అమలు చేయటం విశేషం.గా చెప్పుకోవచ్చ.)