వంద మంది నిరుపేద కుటుంబాలకు గుడ్లు, పాలు పంచడం జరిగింది

YSRCP నాయకులు యడ్ల. శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు ఉదయం  


(సిటీ ట్రెండ్ న్యూస్ )reporter:B.SANTOSH KUMAR 



తాటిచెట్లపాలెం లో వున్న సుమారు వంద మంది నిరుపేద కుటుంబాలకు గుడ్లు, పాలు పంచడం జరిగింది.