పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు అందజేత 

పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు అందజేత 



రాజా రాజేశ్వరి చారిటబుల్ ట్రస్ట్  (అధినేత తమ్మినేని రాజు ) సహకారంతో..     పేద బ్రాహ్మణులకు.. బియ్యం, నూనె,పప్పు, కాయగూరలు   లక్కరాజు నరసింహా మూర్తి  అందించటం జరిగింది.


సహాయం చెయలనుకునే దాతలు ఈ నెంబర్ కి సప్రదించగలరు:  (L.narsimha sarma cell:8978916310 )