విశాఖ .సింహచలం   వైభవంగా అప్పన్న స్వామి నిజరూపదర్శనం .

 విశాఖ .సింహచలం   వైభవంగా అప్పన్న స్వామి నిజరూపదర్శనం .


(సిటీ ట్రెండ్ న్యూస్ సింహాచలం )


రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన ఈ .ఓ .ఎం .వెంకటేశ్వరరావు . తొలిదర్శనం చేసుకున్న చైర్మన్ సంచయిత గజపతి రాజు .



 కరోనా నేపథ్యంలో భక్తులకు లభించని అప్పన్నస్వామి నిజరూపదర్శనం .
 విశాఖ :  సింహాచలం దేవస్థానం  శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి చందనోత్సవం. ఆలయ చరిత్రలో తొలిసారి భక్తులు లేకుండా స్వామివారి ఛందోనత్సవం