విశాఖ .సింహచలం వైభవంగా అప్పన్న స్వామి నిజరూపదర్శనం .
(సిటీ ట్రెండ్ న్యూస్ సింహాచలం )
రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన ఈ .ఓ .ఎం .వెంకటేశ్వరరావు . తొలిదర్శనం చేసుకున్న చైర్మన్ సంచయిత గజపతి రాజు .
కరోనా నేపథ్యంలో భక్తులకు లభించని అప్పన్నస్వామి నిజరూపదర్శనం .
విశాఖ : సింహాచలం దేవస్థానం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి చందనోత్సవం. ఆలయ చరిత్రలో తొలిసారి భక్తులు లేకుండా స్వామివారి ఛందోనత్సవం