విశాఖ మన్యం పాడేరు లో తేదీ 28.4.20 నుండి 3. 5. 20వ  తేదీ వరకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్  ను అందజేసిన ఉపాధ్యాయులు

 విశాఖ మన్యం పాడేరు లో తేదీ 28.4.20 నుండి 3.5. 20వతేదీవరకుఉదయంఅల్పాహారం,మధ్యాహ్నంభోజనం,రాత్రి డిన్నర్ను అందజేసిన 


(సిటీ ట్రెండ్ న్యూస్ - మన పాడేరు)



PGHM రామకోటేశ్వరరావు,శ్రీకృష్ణాపురం పాఠశాల హై స్కూల్  పాడేరు, smt AV రత్నం  డిప్యూటీ వార్డెన్, మరియు ఆంజనేయులు మాస్టర్ , బాబురావు HM, (గ్రీన్ టీమ్) ప్రసిడెంట్ ముకుంద రావు, సెక్రటరీ  వెంకటరత్నం,వారి  సహకారం తో,  ప్రాజెక్ట్ ఆఫిసర్, డిప్యూటి డైరెక్టర్  ,   పోలీస్
 డిపార్ట్మెంట్, రజనీ ATWO పాడేరు వారి  అధ్యర్యంలో  పాడేరు లో ఆలయాల ప్రాంగణాలలో ఉన్నా సాధువులకు,


MRO  ఆఫీస్ లో ఉన్నా వలస కూలీలకు, భిక్షాటన వారికి, హాస్పిటల్  ల్లో ఉన్నవారికి  అందజేయడం జరిగింది.